గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

అధికారంలోకి వచ్చేది కారే కుర్చీలో కూర్చునేది కెసిఆరే

On
గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం గోపరాజు పల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని కూడా వారు వివరిస్తూ మేనిఫెస్టో కొత్త పథకాలను కూడా వారు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు పోలేపల్లి రమేష్ సంగిశెట్టి చంద్రయ్య గుండు స్వామి నలబోలు మచ్చగిరి పాలకూర ఎల్లయ్య పాలకొల్లు అంజయ్య మండిపెల్లి వెంకటేశం కట్ట సురేష్ రెడ్డి ఏనుగుల అంజయ్య లింగయ్య పాపయ్య చిల్లర స్వామి, లింగయ్య గాజుల వెంకటేశం ఏనుగుల మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

IMG-20231108-WA0354
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
Views: 281

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి