గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

అధికారంలోకి వచ్చేది కారే కుర్చీలో కూర్చునేది కెసిఆరే

గోపరాజుపల్లి లో జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం గోపరాజు పల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని కూడా వారు వివరిస్తూ మేనిఫెస్టో కొత్త పథకాలను కూడా వారు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు పోలేపల్లి రమేష్ సంగిశెట్టి చంద్రయ్య గుండు స్వామి నలబోలు మచ్చగిరి పాలకూర ఎల్లయ్య పాలకొల్లు అంజయ్య మండిపెల్లి వెంకటేశం కట్ట సురేష్ రెడ్డి ఏనుగుల అంజయ్య లింగయ్య పాపయ్య చిల్లర స్వామి, లింగయ్య గాజుల వెంకటేశం ఏనుగుల మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

IMG-20231108-WA0354
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
Views: 281

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*