ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

బీటీ రోడ్లు వేసినాకనే ఎలక్షన్స్ అంటున్న గ్రామస్తులు

On
ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 8( నల్లగొండ జిల్లా ప్రతినిధి): నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ బండమీదిగూడెం (ఊట్కూరు ఆమ్లెట్) శాలిగౌరారం మండలం పరిధిలోని ఉన్నది 2018లో ఏరుపడిన తర్వాత మా ఊరికి మొదటిసారిగా వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఊట్కూర్ నుంచి బండమీది గూడానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థ నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణం ఫండ్స్ ఇస్తారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిలో బండమీది గూడెం ముందంజలో ఉంటదని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడైతే మా గ్రామానికి బీటీ రోడ్లు వేస్తానని హామీ ఇస్తారో వారికి ఊరు మొత్తం ఏకపక్షంగా ఉండి ఓటు వేస్తామని గ్రామ ప్రజలు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.మును ముందు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం తెలియజేశారు.ఏ నాయకుడు రానిపక్షంలో ఎలక్షన్ బై కట్ చేస్తామని నాయకులపై మండిపడ్డారు.

Views: 160

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.