కెసిఆర్ తోనే మరిన్ని అభివృద్ధి పథకాలు

జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం

On
కెసిఆర్ తోనే మరిన్ని అభివృద్ధి పథకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి పైల్ల శేఖర్ రెడ్డి నీ గెలిపించాలని, భువనగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఊహించలేనంత అభివృద్ధి జరుగుతుందని వారు ప్రతి మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Screenshot_20231110_072159~2
ఇంటింటికి తిరుగుతున్న టిఆర్ఎస్ నాయకులు
Views: 123

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్