గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్ లో పాలకుర్తి బీ.ఆర్. ఎస్ బంజారా నాయకులు

By Venkat
On
గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

బంజారా నాయకులు

 

పాలకుర్తి


ఈరోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం హైదరాబాద్  కేంద్రంగా నిర్వహించగా ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్  పాల్గొనగా పాలకుర్తి మండలంలోని అన్ని తండల నుండి ప్రజా ప్రతినిధులు పాల్గొనగ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గిరిజన జాతి అభివృద్ధి గురించి, జాతి సంక్షేమం కోసం పాటుపడ్డుతున్న తిరుగురించి కొనియాడారు.....
       ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం బీ.ఆర్.ఎస్ పార్టీ స్.టీ సెల్ అధ్యక్షులు మరియు గిరిజన తండాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు....

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..