గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్ లో పాలకుర్తి బీ.ఆర్. ఎస్ బంజారా నాయకులు

By Venkat
On
గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

బంజారా నాయకులు

 

పాలకుర్తి


ఈరోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం హైదరాబాద్  కేంద్రంగా నిర్వహించగా ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్  పాల్గొనగా పాలకుర్తి మండలంలోని అన్ని తండల నుండి ప్రజా ప్రతినిధులు పాల్గొనగ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గిరిజన జాతి అభివృద్ధి గురించి, జాతి సంక్షేమం కోసం పాటుపడ్డుతున్న తిరుగురించి కొనియాడారు.....
       ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం బీ.ఆర్.ఎస్ పార్టీ స్.టీ సెల్ అధ్యక్షులు మరియు గిరిజన తండాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు....

Views: 60
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి
వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష..అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక..
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే ఉన్న స్థాయికి చేరుతారు..
*ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజా యుద్దనౌక గద్దర్ కు  కవులు కళాకారుల ఐక్యవేదిక ఘనంగా నివాళులు
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- ఇంచార్జి దద్దాల
స్మార్ట్ మీటర్ల బిగింపు,విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
నీచమైన అకృత్యాలు!