కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా సంపూర్ణ మాద్దతు తెలిపారు

On
కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా సంపూర్ణ మాద్దతు తెలిపారు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 13 (నల్గొండ జిల్లా ప్రతినిధి )  నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఏ ఐ ఎం ఐ ఎం నల్లగొండ సదర్ మహమ్మద్ రజియోద్దీన్,ఎంఐఎం నాయకులు రఫీద్దీన్ హజీ, గౌస్ మహమ్మద్ మల్లిక్ సిరాజుద్దీన్ షఫీ ముదిసర్, షరీఫ్ ఖాన్ సమీరుద్దీన్ లుక్మాన్ ప్రతినిధి బృందం కలుసుకొని,ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ నల్లగొండ అభివృద్ధిలో తమతో పాటు భాగస్వాములు కావలసిందిగా నల్లగొండ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరారు. తనకు మద్దతు తెలియజేసిన ఎంఐఎం పార్టీ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు శాసన మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Views: 41

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..