మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

On
మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

మల్ రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాo..

IMG-20231114-WA0104
గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్న కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులోని లక్ష్మి గార్డెన్ కాలనీలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, స్థానిక కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండా శ్రీశైలం, భాస్కర్ రావు, గుడ్ల అర్జున్, శ్యామల, వాణి, శివ, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.