నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 15 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణం లోని పాత ఎమ్మార్వో ఆఫీస్ కి ఎదురుగా భాగ్య బిర్యానీ సెంటర్ను ప్రారంభించిన నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రొప్రైటర్ ఆదిమల్ల శ్యామ్ సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు నాణ్యత మైన ఫుడ్ తో పాటు రుచికరమైన బిర్యానీ తిన్నవారికి తిన్నంత భోజనం అన్ని రకాల కూరగాయల భోజనాలతో సరసమైన ధరలకు అందిస్తామని ప్రొపైటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరేశం అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 75

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!