బిఆర్ఎస్ కు ఉపసర్పంచ్ రాజీనామా కాంగ్రెస్ లో చేరిక
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి స్వగృహంలో మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో కంగ్టి మండలనికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ నర్సమ్మ-శంకర్ వారితో పాటు సీనియర్ నాయకులు బీమప్ప 40 మంది కార్యకర్తలతో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.చేరినవారికి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోని సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాయకులు.తదితరులు పాల్గొన్నారు.
Views: 801
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List