*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*

*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*

*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*IMG-20231120-WA0063

 *డబుల్ బెడ్ రూమ్ లకు డబ్బులు ఇచ్చిన  పని ఆపడం ఎంతవరకు సమంజసం బాధితుని కుటుంబ సభ్యుల ఆవేదన*  

 మహబూబాబాద్  జిల్లా నవంబర్ 20 సోమవారం  కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు జిల్లా కలెక్టర్ శశాంక్  కు తొర్రూరు డివిజన్ ఆరో వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన మంగళ పెళ్లి మధు కుమార్ డబుల్ బెడ్ రూమ్ లో అవకతవకల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు, ఈ సందర్భంగా పళ్ళ మధు కుమార్ మాట్లాడుతూ  డబల్ బెడ్ రూమ్ లు మంజూరు అయిన తర్వాత పనిని మధ్యలో ఆపిన తర్వాత, మేము కుటుంబ సభ్యులు కలిసి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసిన తర్వాత డబుల్ బెడ్ రూముల పని మొదలైందని అన్నారు, కాంట్రాక్టర్ కి ఒక లక్ష 15 వేల రూపాయలు ఇచ్చారని అన్నారు,ఈ మధ్యకాలంలో ఖమ్మం బహిరంగ సభకు వెళ్ళినందుకు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు మా తమ్ముడు సుదన్ వెళ్లినందుకు మళ్లీ డబుల్ బెడ్ రూమ్ను మధ్యలో ఆపివేసే  ఇబ్బంది గురి చేస్తున్నారు, తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ మంగలపల్లి రామచంద్రయ్య బెదిరిస్తున్నాడని  బాధితుడు కలెక్టర్ కి విన్నపించడం జరిగింది, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఎమ్మార్వో గారికి తెలియజేసి మీ సమస్యను పరిష్కరిస్తారని  హామీ ఇవ్వడం జరిగింది, నాకు న్యాయం చేయాలని మధు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

Views: 16
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్