ప్రచారంతో దూసుకుపోతున్న పుల్మమిడి రాజు
By Ramesh
On
సంగారెడ్డి మండలం 19 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్మమిమిడి రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజలు మద్దతు పలకాలని ఎన్నికలో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ప్రతి వార్డులో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ప్రజలు తెలియజేశారు
గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఏ వార్డులలో చూసిన ఏ గల్లిలో చూసిన అలాగే సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేశారు
రోడ్డు సమస్య గాని డ్రైనేజ్ సమస్య గాని వాటర్ సమస్య గాని అనేక సమస్యలు ప్రజలు మాటల్లో తెలుసుకుంటున్న పూల్మామిడి రాజు ఎమ్మెల్యే గా నన్ను గెలిపించి వెంటనే ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.
Read More అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి ని చేస్తానని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
Read More ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
Views: 31
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List