బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి రాక

జాటోత్ హుస్సేన్ నాయక్

బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి రాక

ఈరొజు నెల్లికుద్దురు మండల పరిధిలోని మధనతుర్థి గ్రామం లో టిక్య తండాలలొని BRS CONGRESS' పార్టీ నుండి భారత్తీయ జనత పార్టీ లోకి వచ్చి కండువాలు కప్పుకొని జాటోత్ హుస్సేన్ నాయక్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు కెసిఆర్ కుటుంబ నియంతృత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి పార్టీ తరుపున పోటీ చేస్తున్న మహబూబాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన  BJYMనెల్లికుదుర్ మండల అధ్యక్షలు కందుకురి నరేష్ గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీను కొప్పు లక్ష్మణ్ మొతిలాల్ రెడ్డి మంద వెంకన్న దేవి కొప్పు భిక్షం  యాకన్నా అగ్బర్పాషా అశోక్....తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్థలు గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది IMG-20231121-WA0069

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్