బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి రాక
జాటోత్ హుస్సేన్ నాయక్
On
ఈరొజు నెల్లికుద్దురు మండల పరిధిలోని మధనతుర్థి గ్రామం లో టిక్య తండాలలొని BRS CONGRESS' పార్టీ నుండి భారత్తీయ జనత పార్టీ లోకి వచ్చి కండువాలు కప్పుకొని జాటోత్ హుస్సేన్ నాయక్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు కెసిఆర్ కుటుంబ నియంతృత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి పార్టీ తరుపున పోటీ చేస్తున్న మహబూబాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన BJYMనెల్లికుదుర్ మండల అధ్యక్షలు కందుకురి నరేష్ గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీను కొప్పు లక్ష్మణ్ మొతిలాల్ రెడ్డి మంద వెంకన్న దేవి కొప్పు భిక్షం యాకన్నా అగ్బర్పాషా అశోక్....తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్థలు గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది 
Views: 31
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Nov 2025 20:54:48
నిమోనియాను నివారిద్దాం
నిమోనియాను నివారిద్దాం..
కరోనా అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి....

Comment List