టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్
On
జైపాల్ న్యూస్ ఇండియా రిపోర్టర్ : తేలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారం అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 దాటి స్పష్టమైన అధిక్యం దిశగా పయణిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు.
Views: 26
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List