గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు
On

న్యూస్ఇండియా (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్ డిసెంబర్5 ) మండలంలోని ముస్లాపుర్ గ్రామంలో రామాలయం టెంపుల్ దగ్గర త్రిష దామోదర్ రాజు నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొన్నారు మరియు యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు పాల్గొన్న వారి లో కృష్ణ, కిట్టు, సందీప్, శ్రీశైలం, శివశంకర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Views: 290
About The Author
Related Posts
Post Comment
Latest News

11 Aug 2025 17:06:59
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో నరేష్):వరుసగా సెలవులు రావడంతో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు...
Comment List