గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు

గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు

న్యూస్ఇండియా (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్ డిసెంబర్5 ) మండలంలోని ముస్లాపుర్  గ్రామంలో రామాలయం టెంపుల్ దగ్గర  త్రిష దామోదర్ రాజు నరసింహ  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొన్నారు మరియు యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు పాల్గొన్న వారి లో కృష్ణ, కిట్టు, సందీప్, శ్రీశైలం, శివశంకర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Views: 32

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్