పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు అండ

మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి.

On
పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు అండ

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంసిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త అరే రాజు రోడ్డు ప్రమాదంలో మరణించినందున వారి కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన 2,00,000/- లక్షల రూపాయల చెక్కును శుక్రవారం  రోజు ఖేడ్ఎ మ్మెల్యే  క్యాంపు కార్యాలయ లో అందించిన IMG-20231208-WA0022మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు ఉన్నారు.

Views: 121

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత