నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం ఏరియా జిఎం

On
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం ఏరియా జిఎం

ప్రభుత్వ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం ఏరియా జిఎంIMG-20240103-WA0044

భద్రాద్రి కొత్తగూడెం  (న్యూస్ ఇండియా బ్యూరో  నరేష్ )జనవరి 2: కొత్తగూడెం ఏరియా జిఎం ఎం షాలేo రాజు   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  ప్రియాంక అల ను   జాయింట్ కలెక్టర్ పి.రాంబాబు,భీమా నాయక్, సీసీఫ్ (చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్), కృష్ణ గౌడ్ డీఎఫ్ఓ ని మర్యాదపూర్వకంగా కలిసి   నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప గుచ్చం తో  సన్మానించారు.     ఈ  సందర్భముగా కొత్తగూడెం ఏరియా జిఎం, కొత్తగూడెం ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్, ఎన్విరాన్మెంట్ మరియు సేఫ్టీ గురించి వివరించి నూతన వి.కే ఓ సి ఉపరితల గని ప్రారంభం  గురించి చర్చించారు.ఈ కార్యక్రమములో ఎస్ ఓ టు జిఎం జీవీ కోటిరెడ్డి,  సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య నాయక్  లు పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం