న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

 

                            (నారాయణఖేడ్,జనవరి23న్యూస్ ఇండియా)

IMG-20240122-WA0034
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన ఖేడ్ఎ మ్మెల్యే

నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక అని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.న్యూస్ ఇండియా పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు.ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోను, అదేవిధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చిరవేయడంలోను విన్నూత పద్ధతులలో ఆలోచించటం న్యూస్ ఇండియా కే చెందుతుంది అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ పత్రిక రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున ఏకైక పత్రిక న్యూస్ ఇండియా అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యూస్ ఇండియా కంగ్టి రిపోర్ట్,కార్యకర్తలు, అనిల్ శ్రీమాన్, నాగప్ప, తదితరులు పాలొగొన్నారు.

Views: 72

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!