న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

 

                            (నారాయణఖేడ్,జనవరి23న్యూస్ ఇండియా)

IMG-20240122-WA0034
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన ఖేడ్ఎ మ్మెల్యే

నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక అని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.న్యూస్ ఇండియా పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు.ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోను, అదేవిధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చిరవేయడంలోను విన్నూత పద్ధతులలో ఆలోచించటం న్యూస్ ఇండియా కే చెందుతుంది అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ పత్రిక రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున ఏకైక పత్రిక న్యూస్ ఇండియా అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యూస్ ఇండియా కంగ్టి రిపోర్ట్,కార్యకర్తలు, అనిల్ శ్రీమాన్, నాగప్ప, తదితరులు పాలొగొన్నారు.

Views: 72

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*