కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేత
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి
By Venkat
On
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
జనగామ జిల్లా:
పాలకుర్తి మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు 19,02,204 రూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,లబ్ధిదారులు మధ్య దళారులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని,ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని,మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకు రోల్ మోడల్ గా ఉండాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా బయట కొంత మంది ఓడిపోయామనే అక్కస్సుతో ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని,అందులో రెండు హామీలు ఇప్పటికే అమలు చేశామని అన్నారు.
Views: 27
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Oct 2025 07:38:29
మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా
త్రుటిలోతప్పిన భారీ పెను ప్రమాదం
రోడ్డు అడ్డంగా గ్రానైట్...
Comment List