కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆందోళన

On

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆందోళన నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటిఎస్‌ విధానంను రద్దు చేయాలని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ నేతలు జ్యోతుల నవీన్‌, కొండబాబు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆందోళన నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటిఎస్‌ విధానంను రద్దు చేయాలని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ నేతలు జ్యోతుల నవీన్‌, కొండబాబు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్