మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు
On
పోలీస్ బలగాల కవాతు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అన్నారు.
Views: 54
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List