మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు
On
పోలీస్ బలగాల కవాతు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అన్నారు.
Views: 54
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List