భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యం

పులిగిల్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేమాన్ దేవేందర్

భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యం

IMG-20240330-WA0775

కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా వివిధ హెూదాల్లో నియమ నిబద్ధతతో పనిచేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం అభినందనీయమని పులిగిల్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేమాన్ దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం సరైన గుర్తింపు ఇస్తుందని అనడానికి నిదర్శనం చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో సహకారంతో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Views: 14

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.