తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్

తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్

తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్ ను నియమించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎక్సెజ్ శాఖలో మద్యం మాయం అనే శీర్షిక ఇటీవల వివిధ పత్రికల్లో  ప్రచురించిన వెంటనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఎక్సైజ్ ఎస్సై రవళి రెడ్డి పై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ వార్త పై స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ స్పందించారు. సోమవారం ఎక్సెజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సె రవళి రెడ్డిని డిసి అటాచ్డ్ గా పంపించడం జరిగిందని, రవళి రెడ్డి పై ఇంకా వారం రోజులు విచారణ జరుగుతుందని తప్పకుండా 1711980385712 అధికారులు చర్యలు తీసుకుంటారని ఆర్ ప్రవీణ్ తెలిపారు

Views: 37
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం. అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో...
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.