తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్

తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్

తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆర్ ప్రవీణ్ ను నియమించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎక్సెజ్ శాఖలో మద్యం మాయం అనే శీర్షిక ఇటీవల వివిధ పత్రికల్లో  ప్రచురించిన వెంటనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఎక్సైజ్ ఎస్సై రవళి రెడ్డి పై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ వార్త పై స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ స్పందించారు. సోమవారం ఎక్సెజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సె రవళి రెడ్డిని డిసి అటాచ్డ్ గా పంపించడం జరిగిందని, రవళి రెడ్డి పై ఇంకా వారం రోజులు విచారణ జరుగుతుందని తప్పకుండా 1711980385712 అధికారులు చర్యలు తీసుకుంటారని ఆర్ ప్రవీణ్ తెలిపారు

Views: 37
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*