నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

ఒకరికి ఒకరి యోగక్షేమాలు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు

On
నకిరేకల్ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర   దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

1713104078321న్యూస్ ఇండియా తెలుగు, ఏప్రిల్ 14 (నల్గొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్  ):నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 1988.99 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఆనాటి పూర్వ విద్యార్థులు చాలా కాలం తర్వాత ఒకే చోట మళ్లీ కలుసుకొని ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలనాటి స్మతులను గత మిత్రులంతా స్మరించుకుంటూ నెమరు వేసుకున్నారు ఆటపాటలతో సందడి చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొండ శ్రీను పోతుల రవీందర్ కొండ మట్టయ్య ఎండి ముజీ బ్ వెంకట్ రెడ్డి ఓరుగంటి రామ్మూర్తి మాచర్ల సైదులు అమీర్ పాష లింగయ్య వంటే పాక వెంకటేశ్వర్లు ఆనాటి ఉపాధ్యాయులు ముస్కు కృష్ణారెడ్డి పోతుల మల్లయ్య లక్ష్మారెడ్డి జనార్దన్ రెడ్డి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Views: 83

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత