బెంగళూరులో నైట్ కర్ఫ్యూ

On

బెంగళూరులో నైట్ కర్ఫ్యూ విధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. కొత్త ఏడాది వేడుకలపైనా ఆంక్షలు విధించారు. 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలు, కాన్ఫరెన్సులు, […]

బెంగళూరులో నైట్ కర్ఫ్యూ విధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. కొత్త ఏడాది వేడుకలపైనా ఆంక్షలు విధించారు. 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలు, కాన్ఫరెన్సులు, పెళ్లిళ్లకు కేవలం 300 మందిని మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచుతున్నట్టు కర్నాటక ప్రభుత్వం తెలిపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి