దుబాయ్ లో ప్రపంచ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ ఎన్నారై సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి..
సుమరు 110 మంది కార్మికులకు అన్నదానం పంపిణీ..
On
దుబాయ్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ దుబాయ్ ఎన్నారై వేములవాడ నియోజకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి బుధవారం దుబాయ్ లోని పలు ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులను కలిసి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారి బాగోగులు తెలుసుకొని కార్మికులకు తనవంతుగా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సుమారు 110 మంది కార్మికులకు వారి కుమార్తె దీక్షిత చేతుల మిదిగా అన్నదానం పంపిణీ చేశారు.
Views: 42
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం
20 May 2024 14:28:27
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో సోమవారం బిజెపి పాలకుర్తి నియోజకవర్గ...
Comment List