చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని పులిగిల్లలో ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో

On
చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని పులిగిల్లలో ఇంటింటి ప్రచారం

IMG_20240505_085225
ఇంటింటి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు నక్కల మాధవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో చెయ్యి గుర్తుపై ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపిని గద్దె దించి కాంగ్రెస్ జెండా పార్లమెంటులో ఎగురవేయాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, వాకిటి సంజీవరెడ్డి పల్సం భాస్కర్, దయ్యాల శ్రీశైలం, బుగ్గ మనోజ్, సంఘపాక మధు, పైళ్ళ శేఖర్ రెడ్డి, చిలుగూరి సత్తిరెడ్డి, వేముల అశోక్, వేముల రామోజీ, పల్లెర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 379

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్