మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కంచి రాములు
On
![IMG-20240602-WA0172](https://www.newsindiatelugu.com/media/2024-06/img-20240602-wa01721.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పల్లెర్ల చంద్రయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అదే గ్రామానికి చెందిన గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు మానవతా దృక్పథంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పాశం స్వామి, బుగ్గ మనోజ్ కుమార్, వడ్డెమాను దేవేందర్, బందారపు నరేష్, బుగ్గ మల్లయ్య, పర్వతం రాజు, పల్లెర్ల యాదయ్య, పల్లెర్ల కిషన్ పల్లెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 52
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 11:03:42
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
Comment List