మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కంచి రాములు

On
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

IMG-20240602-WA0172
ఆర్థిక సాయం అందజేస్తున్న కంచి రాములు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పల్లెర్ల చంద్రయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అదే గ్రామానికి చెందిన గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు మానవతా దృక్పథంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పాశం స్వామి, బుగ్గ మనోజ్ కుమార్, వడ్డెమాను దేవేందర్, బందారపు నరేష్, బుగ్గ మల్లయ్య, పర్వతం రాజు, పల్లెర్ల యాదయ్య, పల్లెర్ల కిషన్ పల్లెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 55

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇందిరమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్ నిరుడి దాసు ఇందిరమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్ నిరుడి దాసు
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో సర్పంచ్ నిరుడి దాసు ఇందిరమ్మ చీరలు పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్