మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కంచి రాములు

On
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

IMG-20240602-WA0172
ఆర్థిక సాయం అందజేస్తున్న కంచి రాములు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పల్లెర్ల చంద్రయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అదే గ్రామానికి చెందిన గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు మానవతా దృక్పథంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పాశం స్వామి, బుగ్గ మనోజ్ కుమార్, వడ్డెమాను దేవేందర్, బందారపు నరేష్, బుగ్గ మల్లయ్య, పర్వతం రాజు, పల్లెర్ల యాదయ్య, పల్లెర్ల కిషన్ పల్లెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 55

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ