సెల్ టవర్లు

On

మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది. దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి అవసరమైన నిధులను యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందించనుంది. భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సంస్థ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. డిజిటల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ఈ నిర్ణయం […]

మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో కొత్తగా 25వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది.

మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా టవర్లను నిర్మించనుంది.

దీనికోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దీనికి అవసరమైన నిధులను యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందించనుంది.

భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ సంస్థ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

డిజిటల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌ఎం లైసెన్స్‌లో మార్పులు చేసుకోవడానికి విధించిన మూడేళ్ల కాలపరిమితిని తొలగించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..