కుంగిన జాతీయ రహదారిని పరిశీలించిన: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

On
కుంగిన జాతీయ రహదారిని పరిశీలించిన: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

కుంగిన జాతీయ రహదారిని పరిశీలించిన: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి..

IMG-20240627-WA0023
కుంగిన జాతీయ రహదారిని పరిశీలిస్తున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్, జూన్ 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ జాతీయ రహదారి హైవే బావార్చి ఎదురుగా రోడ్డు కుంగిందని సమాచారం రావడంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కుంగిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్బంగా వారు రోడ్ కింద భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ ఉండడం తో రోడ్ కుంగిందని వారు పరిశీలించి. వెంటనే సమందిత జలమండలి, నేషనల్ హైవే, R&B, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికీ సమాచారం ఇచ్చి ముందస్తుగా కుంగిన రోడ్డు చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే కనుక వాహనాదరులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడంతో పాటు కుంగిన రోడ్డు అంచనా వేసి వెంటనే ట్రంక్ లైన్, రోడ్డు మరమ్మత్తులు జరిపించాలని సమందిత అధికారులకి వారు తెలపడం జరిగింది. ఈ పరిశీలనలో జాతీయ రహదారి అధికారులు, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, జలమండలి సూపెర్వైసోర్ బాలు నాయక్, నాయకులు అరుణ్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 25

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ