ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...

ఇక్కడ దేవుని మహిమలు అన్ని ఇన్ని కావు

ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...

IMG-20240718-WA0009

 తెలంగాణ రాష్ట్రంలో కులమాతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే మొహరం పండుగనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలో హిందువులు అలాగే ముస్లిమ్స్ ఒకటై గత కొన్ని సంవత్సరాలుగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు న్యూస్ ఇండియా న్యూస్ కు తెలిపారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా గ్రామాల్లో పీర్ల పండుగ అంటే సందడి వాతావరణాన్ని కనువిందు చేస్తుంది. అయితే అదే తరుణంలో ఊకల్ గ్రామంలో గత కొన్ని ఏళ్ల చరిత్ర గలిగిన పీర్ల పండుగను చేస్తున్నారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే పీర్ల పండుగ అనేది ఊకల్ గ్రామంలో నే చాలా అద్భుతంగా జరుపుతారని చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి వారి కోరికలు కోరుకొని కోరికలు నెరవేరిన వారు మళ్లీ వచ్చే సంవత్సరంలో దేవునికి దస్తీలు, కుడుకలు,బెల్లం తులసి మాల ఇలా రకరకాలుగా దేవునికి అలంకరణ సంబంధించిన వస్తువులు భక్తులు ఇచ్చి వెళ్తుంటారు.

Views: 23
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం