ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

కొడుకులు పట్టించుకుంటే మా తల్లి బ్రతికేది.. వృద్ధురాలు కూతురు...

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

 

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు కన్నుమూసిన సంఘటన మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వృద్ధురాలు కూతురు తెలిపిన వివరాల ప్రకారం... మావిండ్ల గౌరమ్మ (70) అనే వృద్ధురాలు ఆరోగ్య సమస్య నిమిత్తం తొర్రూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకొనుటకు పెరికేడు గ్రామం నుండి రాయపర్తికి ఆటోలో వచ్చి అక్కడి నుండి తొర్రూరుకు ఆర్టీసీ బస్సు ఎక్కి తొర్రూరుకు వచ్చే క్రమంలో బస్సులోనే కన్ను మూసింది. అది గమనించిన తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ తొర్రూరు బస్టాండ్ కు చేరుకొని వృద్ధురాలని పట్టణంలోని సాయి మల్టీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అదేవిధంగా వృద్ధురాలకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు.

Views: 95
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్