ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

కొడుకులు పట్టించుకుంటే మా తల్లి బ్రతికేది.. వృద్ధురాలు కూతురు...

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

 

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు కన్నుమూసిన సంఘటన మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వృద్ధురాలు కూతురు తెలిపిన వివరాల ప్రకారం... మావిండ్ల గౌరమ్మ (70) అనే వృద్ధురాలు ఆరోగ్య సమస్య నిమిత్తం తొర్రూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకొనుటకు పెరికేడు గ్రామం నుండి రాయపర్తికి ఆటోలో వచ్చి అక్కడి నుండి తొర్రూరుకు ఆర్టీసీ బస్సు ఎక్కి తొర్రూరుకు వచ్చే క్రమంలో బస్సులోనే కన్ను మూసింది. అది గమనించిన తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ తొర్రూరు బస్టాండ్ కు చేరుకొని వృద్ధురాలని పట్టణంలోని సాయి మల్టీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అదేవిధంగా వృద్ధురాలకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు.

Views: 83
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..