కొత్తగూడెంనికి కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

On

IMG20240905102501కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం కొత్తగూడెం బస్టాండ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండు పాతది అవ్వడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నందున, వర్షాకాలం కారణంగా  పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని, తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి ఫలితం లేదన్నారు. ప్రభుత్వం కానీ ఆర్టీసీ సంస్థ గాని  చొరవతో , కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాష, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సునీత సిబ్బంది పాల్గొన్నారు.IMG20240905102702

Views: 116
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ