కొత్తగూడెంనికి కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

On

IMG20240905102501కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం కొత్తగూడెం బస్టాండ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండు పాతది అవ్వడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నందున, వర్షాకాలం కారణంగా  పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని, తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి ఫలితం లేదన్నారు. ప్రభుత్వం కానీ ఆర్టీసీ సంస్థ గాని  చొరవతో , కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాష, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సునీత సిబ్బంది పాల్గొన్నారు.IMG20240905102702

Views: 107
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..