కొత్తగూడెంనికి కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

On

IMG20240905102501కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం కొత్తగూడెం బస్టాండ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండు పాతది అవ్వడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నందున, వర్షాకాలం కారణంగా  పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని, తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి ఫలితం లేదన్నారు. ప్రభుత్వం కానీ ఆర్టీసీ సంస్థ గాని  చొరవతో , కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాష, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సునీత సిబ్బంది పాల్గొన్నారు.IMG20240905102702

Views: 117
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.. రంగారెడ్డి జిల్లా, మార్చి 21, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు కాకి...
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం