మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు

మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు

మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు

 - సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య

ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజి మంత్రి హరీష్ రావు. సబితా ఇంద్రారెడ్డి లపై ఇతర బిఆర్ఎస్ ఎమ్మెల్యే పై అలాగే పార్టీ శ్రేణుల పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మనిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అయన గురువారం నాడు విలేఖరులకు ఒక ప్రకటనలో తెలియచేస్తు ఈ గత నాలుగు రోజుల నుండి దేశంలో భారీ వర్షాలు పడి ప్రజలు సతమతమవుతుంటే కాంగ్రెస్ వారు ఎక్కడ పడుకున్నారో తెలువదు అక్కడక్కడా సందర్శించడానికి వెళ్లిన ఫోటోలకు పోజులుస్తున్నారే తప్ప వారు ప్రజలకు చేసింది ఏమి లేదు కానీ 

బిఆరెస్ పార్టీ నేతలు ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన బిఅరెస్ నేతలయిన హరీష్ రావు పై సబితా ఇంద్రారెడ్డి పువ్వాడ అజయ్ పై ఇతర ఎమ్మెల్యే వాహనాల పై దాడి చెయ్యడం నీచ రాజకీయం అని ఆయన మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరమార్శిస్తే రాళ్ల దాడి చేయడం పిరికి పంద చర్య అని అయన అన్నారు.

Read More వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

Views: 3

Related Posts

Post Comment

Comment List

Latest News

తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు  తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు   న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక  కొడకండ్ల రిపోర్టు గుర్రం ప్రభాకర్   జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో...
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క