మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!
- రైతు కురువ గుడిసె నరసింహులు 5016/-రూ ఆర్థిక సహాయం.
By Shabirsha
On
న్యూస్ ఇండియా / పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంచోది శాంతిరాజు ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ కుటుంబానికి ఆస్థి నష్టం జరిగిందని తెలుకొని మానవత్వంతో అదే గ్రామానికి చెందిన రైతు కురువ గుడిసె నరసింహులు తన వంతుగా 5016/-రూపాయలతో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఆధ్వర్యంలో మంచోది శాంతిరాజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ పెద్దలు ఉన్నారు.
Views: 65
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List