మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!

- రైతు కురువ గుడిసె నరసింహులు 5016/-రూ ఆర్థిక సహాయం.

On
మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!

న్యూస్ ఇండియా / పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంచోది శాంతిరాజు ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ కుటుంబానికి ఆస్థి నష్టం జరిగిందని తెలుకొని మానవత్వంతో అదే గ్రామానికి చెందిన రైతు కురువ గుడిసె నరసింహులు తన వంతుగా 5016/-రూపాయలతో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఆధ్వర్యంలో మంచోది శాంతిరాజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ పెద్దలు ఉన్నారు.IMG-20240926-WA0354

Views: 66
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్