మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన దాదాపు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : మెదక్ జిల్లా నర్సాపూర్.. సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బి వి ఆర్ ఐ టి కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని పదిమంది విద్యార్థులకు గాయాలు,ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి.....క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
Views: 39
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 18:12:34
*వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం*
*కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*...

Comment List