మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన దాదాపు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : మెదక్ జిల్లా నర్సాపూర్.. సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బి వి ఆర్ ఐ టి కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని పదిమంది విద్యార్థులకు గాయాలు,ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి.....క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
Views: 54
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Jun 2026 21:00:11
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..
ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి..
ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...

Comment List