సింగరేణి లాభంలో 33% వాటా బోనస్

ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

By Venkat
On
సింగరేణి లాభంలో 33% వాటా బోనస్

కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు

దసరాకు ఇచ్చే దసరా బోనస్ కోసం కార్మికులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారని కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు అన్నారు సింగరేణి కి లాభం 2023-24 సం"కి 2412 కోట్లు లాభం రాక అందులో 33% 796 కోట్లు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి కార్మిక నాయకుడు నాగరాజు ధన్యవాదములు తెలియజేశారు.అIMG-20241010-WA0589దేవిధంగా గత సంవత్సరం 1,70,000 ఇవ్వగా ఇప్పుడు 20,000 వేలు పెంచి ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్ లో కూడా లాభంలో వాటా బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇది కార్మికుల హక్కు అని గుర్తు చేశారు.

Views: 68
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక