యువతా మేలుకో

On

సమాజంలో  హత్యలు,దోపిడీలు ,అత్యాచారాలు, అన్యాయాలు,అక్రమాలురోడ్డు ప్రమాదాలు ,అనైతిక కార్యకలాపాలు ,రాజకీయ పార్టీల మరియు వ్యక్తుల వాదులాటలు ఇలాంటి సంఘటనలు తప్ప నీతి ,నిజాయితీ,న్యాయం ,ధర్మం ,మానవత్వం మచ్చుకైనా కనిపించవు. రాబోయే తరాలకు మనం ఏమి విలువలు నేర్పుతున్నాము , ఈ బిజీ  లైఫ్ లో  ఇంట్లో పిల్లలకు ఇది మంచి ఇది చెడు అని చెప్పే తీరిక తల్లి తండ్రులకు లేదు ,జీవిత పోరాటంలో అలసి పోయిన వృద్ధులు వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు,ఇక గురువులు కాలంతో పరిగెడుతూ […]

సమాజంలో  హత్యలు,దోపిడీలు ,అత్యాచారాలు, అన్యాయాలు,అక్రమాలురోడ్డు ప్రమాదాలు ,అనైతిక కార్యకలాపాలు ,రాజకీయ పార్టీల మరియు

వ్యక్తుల వాదులాటలు ఇలాంటి సంఘటనలు తప్ప నీతి ,నిజాయితీ,న్యాయం ,ధర్మం ,మానవత్వం మచ్చుకైనా కనిపించవు.

రాబోయే తరాలకు మనం ఏమి విలువలు నేర్పుతున్నాము , ఈ బిజీ  లైఫ్ లో  ఇంట్లో పిల్లలకు ఇది మంచి ఇది చెడు అని చెప్పే తీరిక

తల్లి తండ్రులకు లేదు ,జీవిత పోరాటంలో అలసి పోయిన వృద్ధులు వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు,ఇక గురువులు కాలంతో పరిగెడుతూ

Read More బిఆర్ఎస్ కు బై బై... కాంగ్రెస్ కు జై జై...

వాళ్ళ సబ్జెక్టు చెప్పుకోవడానికే సమయం సరిపోదు ఒక వేళ సమయం కుదుర్చుకుని చెప్పినా వినే వాళ్ళు చాలా తక్కువ . నేటి తరం

Read More రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

పిల్లలు యువత సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటయ్యారు, కాని సొషల్ మీడియా మంచినీ ఇస్తుంది ,చెడుని చూపిస్తుంది దురదృష్టవశాత్తూ

Read More ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు

మంచిని వదిలి చెడుని అనుకరిస్తున్నారు. అంతో ఇంతో పిల్లలకి  విలువలు నేర్పే గురువు పుస్తకం .ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని

పుస్తకం జాడే కనిపంచదు.కనుక యువతా మేలుకో,నీ తల రాతను మార్చుకో ,సక్రమ మార్గంలో నడిచి తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలువు……….

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది