పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో సూచనలు వెల్లడి.

On
పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

- కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- మండలంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో అధిక సాంద్రత తో పద్ధతిలో సాగుచేసిన పత్తి పొలాల్లో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. కె వి కె సమన్వయకర్త డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి, సి ఐ సి ఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. పి. వలర్మత , పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు, సుగన్య, విష్ణువర్ధన్ రెడ్డి, రవీంద్ర పాల్గొన్నారు .అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల సాధారణ సాగు పద్ధతి కంటే రెండు క్వింటాళ్ల అధిక దిగుబడి సాధించవచ్చు అని రంగాపురం గ్రామ రైతులు నాగేంద్ర ,నాగిరెడ్డి, బలరాముడు, తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల ఒక ఎకరాకు 14,000 నుంచి 15 వేల మొక్కలు ఉంటాయని, పంటకాలం కూడా సాధారణ పద్ధతి కంటే తక్కువగా ఉంటుందని, తద్వారా పంట ఖర్చు కూడా తగ్గుతుందని , ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చుని రైతులకు తెలిపారు...IMG-20241111-WA0182

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక