ముగ్గురిని వరించిన పదవులు

దిశా కమిటీ సభ్యులుగా ఇద్దరు

On
ముగ్గురిని వరించిన పదవులు

సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ గా ఒకరు

కొత్తగూడెం (న్యూస్ఇండియానరేష్) నవంబరు 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముగ్గురికి పదవులు వరించాయి . దిశ కమిటీ మెంబర్స్ గా డాక్టర్ వందనపు స్వప్న, ఎ.ఆనందరావు. సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ గా వై శ్రీనివాస్ రెడ్డి నియమితులైనట్లుగా ఆదివారం కొత్తగూడెం విద్యానగర్లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Views: 731
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్