మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

సీట్లతో సహా 15 రోజులు ముందే చెప్పిన

On
మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది అయితే పోలింగ్ కి 15 రోజులు ముందు మహారాష్ట్ర వెళ్ళిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు అదేవిధంగా మహారాష్ట్రలో

బిజెపి పార్టీ కచ్చితంగా110 స్థానాలు పైగా వస్తాయని విశ్లేషించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో బిజెపికి 130 స్థానాలు ప్రస్తుతానికి ఆదిక్యంతో ఉంది శివసేన సిండేకు 55 స్థానాలు NCp అజిత్ వర్గానికి 44 స్థానాలు రావడం జరిగింది మొత్తం మహా యువతి కూటమి 225 స్థానాలు అధికంగా ఉంది గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశ్లేషించినట్టే జరిగింది రాజకీయ విశ్లేషణ రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా గుర్తింపు పొందడం విశేషం తెలుగు వాళ్లకు గర్వకారణంIMG-20241123-WA0342.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం.. అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనంహైదరాబాద్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న అనుమానంతో విజిలెన్స్ అధికారులు అంబర్‌పేట్ గోల్నాక...
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం