మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

సీట్లతో సహా 15 రోజులు ముందే చెప్పిన

On
మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది అయితే పోలింగ్ కి 15 రోజులు ముందు మహారాష్ట్ర వెళ్ళిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు అదేవిధంగా మహారాష్ట్రలో

బిజెపి పార్టీ కచ్చితంగా110 స్థానాలు పైగా వస్తాయని విశ్లేషించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో బిజెపికి 130 స్థానాలు ప్రస్తుతానికి ఆదిక్యంతో ఉంది శివసేన సిండేకు 55 స్థానాలు NCp అజిత్ వర్గానికి 44 స్థానాలు రావడం జరిగింది మొత్తం మహా యువతి కూటమి 225 స్థానాలు అధికంగా ఉంది గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశ్లేషించినట్టే జరిగింది రాజకీయ విశ్లేషణ రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా గుర్తింపు పొందడం విశేషం తెలుగు వాళ్లకు గర్వకారణంIMG-20241123-WA0342.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
పశ్చిమాసియాలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత చైనా ఎలా వ్యూహాత్మకంగా లాభపడింది? చమురు మార్కెట్, రేర్ ఎర్త్ ఖనిజాలు, అమెరికా ఒత్తిడి, తైవాన్, భారత్‌పై ప్రభావం వంటి...
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి