ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యుల సేవలు

On
ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి16: భద్రాద్రి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంకి  చెందిన కృష్ణవేణి 35 సంవత్సరాలు అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతూ, నొప్పి వచ్చినప్పుడల్లా  అందుబాటులోఉన్న ఆర్ఎంపి వైద్యుల వద్ద చూయించుకొని, మందులు వాడుతూ ఉంటుంది. గత నాలుగు రోజుల క్రితం నొప్పి భరించలేక కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలొని వైద్యుల వద్దకు రాగా , వారు వైద్య పరీక్షలు నిర్వహించగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో కణితి ఉన్నదాని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ఐదు కేజీల బరువు ఉండగా వైద్యులకు ఆపరేషన్ అతికిష్టమైన కూడా గురువారం  సర్వజన ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ నవదీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, నర్సింగ్ ఆఫీసర్స్ వేద, రత్న, ఓటి సిబ్బంది హేమ, ఆది, కోటి ,అనిల్ పాల్గొన్నారు.

Views: 343
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక