కామ్రేడ్ కాసాని ఐలయ్యకు సంతాపం

On
కామ్రేడ్ కాసాని ఐలయ్యకు సంతాపం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా) జనవరి 25:సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య గుండెపోటుతో శనివారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు.ఐలయ్య పార్థివా దేహానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం సందర్శించి నివాళులర్పించరు .అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు,ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్యలు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ కాసాని ఐలయ్య కుటుంబానికి మరియు సానుభూతిపరులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.

Views: 54
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.