డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

On
డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

IMG-20250101-WA1137(1)
వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, జనవరి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చనీ వ్యక్తిత్వ వికాస నిపుణులు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. యు పి ఎస్ సి కి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని "మాచన" చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సివిల్స్ రాసే అవకాశం ఉందన్నారు. పరీక్ష పై అవగాహన వస్తుందని అభిప్రాయ పడ్డారు. అంతా బాగుంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని "మాచన" ఆశా భావం వ్యక్తం చేశారు. అమ్మో  సివిల్స్ మనకు సాధ్యమా అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న అత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్