డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

On
డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

IMG-20250101-WA1137(1)
వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, జనవరి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చనీ వ్యక్తిత్వ వికాస నిపుణులు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. యు పి ఎస్ సి కి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని "మాచన" చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సివిల్స్ రాసే అవకాశం ఉందన్నారు. పరీక్ష పై అవగాహన వస్తుందని అభిప్రాయ పడ్డారు. అంతా బాగుంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని "మాచన" ఆశా భావం వ్యక్తం చేశారు. అమ్మో  సివిల్స్ మనకు సాధ్యమా అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న అత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు

Read More నిమోనియాను నివారిద్దాం..

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక