డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

On
డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

IMG-20250101-WA1137(1)
వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, జనవరి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చనీ వ్యక్తిత్వ వికాస నిపుణులు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. యు పి ఎస్ సి కి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని "మాచన" చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సివిల్స్ రాసే అవకాశం ఉందన్నారు. పరీక్ష పై అవగాహన వస్తుందని అభిప్రాయ పడ్డారు. అంతా బాగుంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని "మాచన" ఆశా భావం వ్యక్తం చేశారు. అమ్మో  సివిల్స్ మనకు సాధ్యమా అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న అత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు

Read More సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’