"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..

పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

On

"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..

పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

IMG-20250224-WA0653
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- వేసవిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు మంచినీళ్లను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మార్చన రఘునందన్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. సోమవారం నాడు ఆయన సాగర్ రోడ్డులో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వినియోగదారులు పెట్రోల్ బంక్ కు వచ్చినప్పుడు వీఐపీగా పరిగణించాలని అలాగే "మంచినీళ్లు తాగండి".. "సార్.. వాటర్ తాగుతారా..?!" అని మర్యాదగా అడగటం వల్ల వినియోగదారుల ఆదరణ అధికం అయ్యే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'